మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.

0
66

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్‌తో అభిలాష్‌ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్‌లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్‌ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి...
By Kothuru Murali 2026-01-11 08:19:17 0 132
Andhra Pradesh
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం.... చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
By Gadiyapudi Narendra 2026-01-01 12:05:33 0 290
Telangana
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్   ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి...
By Pinnehasan Odela 2026-02-02 14:48:18 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com