అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.

0
81

అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది. కలెక్టర్ నిషాంత్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, 'జలధార-జలహారతి' కార్యక్రమానికి కలెక్టర్ నిషాంత్ కుమార్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన మార్గదర్శకత్వంలో భూగర్భ జలాల పెంపుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 130
Andhra Pradesh
అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు
రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం...
By Benguluri Madhubabu 2026-03-23 03:53:11 0 173
Telangana
"మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని...
By Sidhu Maroju 2026-04-22 10:50:46 0 238
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com