ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం

0
254

హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు 

హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు

ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం.

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

విమానాశ్రయం నుండి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులకు వీడ్కోలు పలికే కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగాఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. హసన్ భాష యాత్రికలకు సకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. యాత్రికులు హసన్ భాషకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..​ప్రభుత్వ సహకారం: హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో పాల్గొని యాత్రికులను మైనారిటీ సంక్షేమ సలహాదారులు జనాబ్ ఎంఏ షరీఫ్ కి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్ ఎండి ఫరూక్ కి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జనాబ్ షేక్ షిబ్లికి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు.​సమిష్టి కృషి కార్యక్రమ విజయానికి సహకరించిన గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీల మైనారిటీ నాయకులకు, వాలంటీర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములై సహకరించిన ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-05-16 05:08:28 0 48
Andhra Pradesh
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్ర‌చుర‌ణార్థం* *18-02-2026*   *న‌గ‌రాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...
By Rajini Kumari 2026-02-19 07:10:45 0 133
Arunachal Pradesh
Digital Shields: Arunachal Overhauls ILP with QR-Codes
In a landmark move to bolster state security and preserve indigenous rights, the Arunachal...
By Dunna Jessicaruth 2026-05-15 06:52:11 0 42
Andhra Pradesh
పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ
రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్...
By mahaboob basha 2025-10-04 14:09:57 0 283
Andhra Pradesh
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
By Hari Krishna 2026-01-24 07:44:17 0 384
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com