పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్

0
105

చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు చేరుకున్న ఏనుగు, రైతులు సాగు చేస్తున్న మామిడి చెట్ల కొమ్మలను విరచివేసి, కొబ్బరి చెట్లను పీకివేసి నష్టం కలిగించింది. అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లి దాక్కుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 114
Uttar Pradesh
Power Crisis Triggers Political Sparring
A severe electricity and water shortage across Uttar Pradesh has sparked intense political debate...
By Dunna Jessicaruth 2026-05-25 11:10:08 0 468
Telangana
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే...
By Veeresh Kumar 2026-03-27 07:33:17 0 501
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా మారండి
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9...
By Kothuru Murali 2026-06-12 15:26:26 0 87
Telangana
ఎదురెదురుగా వాహనాలు డి - తప్పిన ప్రాణ నష్టం.|
సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం...
By Sidhu Maroju 2025-11-18 05:50:29 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com