అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.

0
72

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బలవంతపు మతమార్పిడులు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతులపై వేధింపులను అరికట్టేందుకు కఠిన కేంద్ర చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ, రైల్వే, అటవీ భూముల ఆక్రమణలను తొలగించాలని, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా.  పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు..   బ్రేకింగ్.. స్క్రోలింగ్. ...
By Rajini Kumari 2026-04-13 08:18:04 0 103
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 2K
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 145
Andhra Pradesh
చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం
గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్...
By John Baji 2025-12-30 01:42:25 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com