గని మేనేజర్ కి మెమోరాండం అందించిన : ఏఐటీయూసీ నాయకులు

0
136

మంచిర్యాల జిల్లా :శ్రీరాంపూర్ లో ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల పెండింగ్ సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ తో SRP3&3A గని సూపరిండెంట్ ఆఫ్ మైన్స్ సిహెచ్. వెంకట్రావు గారికి  మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య గారు, మరియు ముస్కే సమ్మయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ SK. బాజీ సైదా గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ గారు, గని వైస్ ప్రెసిడెంట్ తౌటం మల్లేష్ గారు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి అంబాల రవి గారు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మోహన్ దాస్, ఓవర్ మెన్ సాయిబాబా, చిలుముల క్రాంతి కిరణ్,D/Rషిఫ్ట్ ఇంచార్జ్ రాచర్ల రవీందర్ గారు, B/R షిఫ్ట్ ఇంచార్జ్ ఆడెపు సురేష్ గారు, వీర్ల పోషం, జాల నరేష్, దామా రమేష్, కాడబోయిన సారయ్య, గోపి, కారుకూరి నగేష్, మున్షి శ్రీనివాస్ ,సంపత్,రమేష్ పిట్ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, మరియు కార్యకర్తలు కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం...
By Boya Dasthagiri 2026-04-16 07:24:39 0 145
Telangana
నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు
మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 14:52:15 0 101
Telangana
నిజామాబాద్
సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గ్రహీత డాక్టర్...
By Sadaq Sadaq 2026-04-14 02:43:23 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com