చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ అండ్ ఐడి జిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో సిక్స్త్ ఎడిషన్ లో పాల్గొన్నా రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
163

ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు టెక్నాలజీ యానిమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విబుగా విభాగాలు కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ స్పోర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ టీం వరకు వ్యూహాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయని మంత్రిగారు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి ఇన్నోవేషన్ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదని తెలియజేస్తూ గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని పరిశ్రమలు పరిశీలించాలని ఆహ్వానించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి,...
By John Baji 2025-12-31 16:16:01 0 159
Andhra Pradesh
మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులతో నేరుగా సమావేశం అవ్వడానికి CM చంద్రబాబు నాయుడు.
ఈ పర్యటనలో సీఎం గారు రైతుల సమస్యలు, భూముల హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చ చేయనున్నారు....
By Thokala Sivaji 2026-04-09 06:32:11 0 380
Andhra Pradesh
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...
By Ratna Sekhar 2026-02-19 19:23:40 0 1K
Telangana
మచ్చ బొల్లారంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగ.. అల్వాల్ ల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ...
By Sidhu Maroju 2026-04-14 17:42:55 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com