చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ అండ్ ఐడి జిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో సిక్స్త్ ఎడిషన్ లో పాల్గొన్నా రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
164

ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు టెక్నాలజీ యానిమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విబుగా విభాగాలు కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ స్పోర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ టీం వరకు వ్యూహాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయని మంత్రిగారు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి ఇన్నోవేషన్ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదని తెలియజేస్తూ గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని పరిశ్రమలు పరిశీలించాలని ఆహ్వానించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
By Karapati Gopi 2025-12-30 03:39:26 0 343
Telangana
మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోదీ. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్టు ఇదే.!
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన...
By Sidhu Maroju 2025-07-04 16:00:42 0 1K
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com