కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-04-17 14:10:22
0
151
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కాంచీపురం లోనే కంచి కామకోటి పిఠాని సందర్శించి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రిగారు పీఠంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహాస్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు మహాస్వామి వారు మంత్రి గారిని ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మంత్రిగారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక శక్తి మనిషికి ధైర్యం దిశను ఇస్తుందని మహాస్వామి వారి ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు మంత్రి గారి అనుచరులు పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం లో మార్నింగ్ వాక్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
శ్రీరాంపూర్ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు ఉదయం...
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్...
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట...
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...