గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*

0
161

చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కళాశాల విద్యార్దులచే ముఖ్యమైన చట్టాలను గురించి వివరించారు, ముఖ్యముగా ఫోక్షో చట్టం, లోకదలత్, ఆర్ టి ఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తదితర ముఖ్యమైన చట్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరమని, ఎక్కువ గ్రామాలలో ప్రజలే పోలీస్ స్టేషన్లో అవగాహన లేక కేసుల్లో నిందితులుగా బాధ్యతలు అవుతారని చట్టాలన్నీ వివరించడం వల్ల గ్రామ ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ డా.కె.నరసింగరావు,సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణారావు,రేటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబు,కళాశాల ప్రిన్సిపల్ నటరాజ కుమార్, ముఖ్య అతిథులు గా చీరాల మండల ఎమ్మార్వో గోపికృష్ణ, చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ ,గ్రామ సెక్రటరీ నీలిమ,కళాశాల విద్యార్థులు పాల్గొని చట్టాలు సామాన్య ప్రజలు తెలుసుకోవడం అవసరమని తెలియచేశారు .

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు.
కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:35:41 0 127
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 140
Andhra Pradesh
న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ
గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం...
By John Baji 2025-12-31 11:06:34 0 198
Andhra Pradesh
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*  *మంగళవారం*   *సితార...
By Rajini Kumari 2026-01-13 16:16:00 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com