మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.

0
85

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మదనపల్లె అగ్నిమాపక కేంద్రం నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 101కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Bihar
Adani Power Deal Bihar’s Gain or Monopoly Pain
Adani Power Ltd has inked a 25-year deal with #BSPGCL to supply 2,400 MW electricity to Bihar....
By Pooja Patil 2025-09-15 04:39:51 0 906
Telangana
కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద...
By Sidhu Maroju 2026-04-02 12:44:21 0 185
Telangana
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర...
By Sidhu Maroju 2026-01-26 11:46:31 0 159
Andhra Pradesh
బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి పి శ్రీదేవి!!
కర్నూలు : వార్షిక తనిఖీల్లో భాగంగా కర్నూలు పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2025-12-23 13:48:11 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com