మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
152

నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ప్రసాద్ బాబు గారు స్వయంగా చిన్నమండెం చేరుకుని వసీం గారికి వీల్ చైర్ అందజేశారు దీంతో వసీమ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసాద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వసీమ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అవసరమైన సహాయం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమాజంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bittu Bittu 2025-12-24 10:27:56 0 424
Andhra Pradesh
దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ - నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక
దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ – నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక...
By Chennaiah Kati 2026-03-07 12:02:34 0 235
Andhra Pradesh
ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 09.05.2026*   *• ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి...
By Rajini Kumari 2026-05-09 13:59:39 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com