"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
Posted 2026-04-15 13:21:30
0
145
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. సంబంధిత అధికారులతో పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంతో ఆల్వాల్ ధోబీ ఘాట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బోర్వెల్ మరమ్మత్తుల సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ రోజు మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తవడంతో నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. దీంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు మరోసారి స్పష్టమైంది.
ఈ సందర్భంగా స్థానికులు వారి పట్టుదల, చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ చందు, వెంకటేష్, శ్రీను, లలిత, రాము, విజయ పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People
Bharat Aawaz is not just a media...
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ
అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా
అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం
ఐటీ,...