మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.

0
60

మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు చిన్నారులతో వచ్చిన ఓ మహిళ నేతాజీనగర్, సోమలగడ్డలోని ఓ దుకాణం షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించి రూ. 22 వేల నగదు, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు అపహరించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం దుకాణ యజమాని శివారెడ్డి చోరీని గుర్తించి సీసీ కెమెరా ఫుటేజీతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Business & Finance
Heavy Rains Disrupt Business Activity Across Mumbai
Heavy monsoon rains have disrupted normal business activity across Mumbai, causing waterlogging,...
By Navya Sree 2026-07-06 05:12:05 0 40
Karnataka
Karnataka Launches Major Electoral Roll Revision Drive 2026
The Office of the Chief Electoral Officer, Karnataka, is set to commence a massive Special...
By Lokeshwari Panthadi 2026-06-29 06:39:37 0 35
Rajasthan
Renewable Energy Projects and Solar Power Growth Drive
Renewable energy projects and solar power development are playing a crucial role in promoting...
By Fathima Safa 2026-06-23 09:17:41 0 109
Andhra Pradesh
జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై...
By Thokala Sivaji 2026-03-23 17:09:25 0 735
Andhra Pradesh
పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు...
By Kothuru Murali 2026-03-06 11:48:03 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com