విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్

0
110

విజయవాడ 

15-04-2026

 

ప్రచురణార్ధం 

 

పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు

 

స్థానిక పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి (రి) ఆధ్వర్యంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారికి ఘనస్వాగతం పలికారు. 

 

ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ:

"సాయిబాబా చూపిన మార్గం సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, శ్రద్ధ మరియు సబూరితో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని కోరారు. పూర్ణానందంపేటలో సాయిబాబా ధ్యాన మందిరం 14 ఏళ్లుగా నిరంతర ఆధ్యాత్మిక సేవలు అందించడం సంతోషదాయకమని" పేర్కొన్నారు. విజయవాడ ప్రజలందరికీ బాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాం

క్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.
అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు...
By Pagadala Venkateswar 2026-01-23 06:56:37 0 128
Telangana
బిఆర్ఎస్ నుండి కవిత అవుట్
బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ క్రమశిక్షణ ఉల్లంఘన కింద...
By Vadla Egonda 2025-09-02 12:50:58 0 777
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com