డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు : నడిపెల్లి దివాకర్ రావు
Posted 2026-04-14 08:17:15
0
222
ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం, ఐబీ చౌరస్తాలోని డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు .
ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం, కార్పొరేటర్లు పెట్టం స్వరూప-లక్ష్మణ్, అబ్దుల్ సత్తార్ మరియు మంచిర్యాల మున్సిపల్ మాజీ ఫ్లో లీడర్ అంకం నరేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరీంనగర్ లో దారుణం.. యువతి పై హత్యాచారం...!
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో...
విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
అభయ్ కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ చేయూత.
మదనపల్లి కురవంకలో అనారోగ్యంతో బాధపడుతున్న అభయ్కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అండగా నిలిచింది....
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
Utkal Ranjan Sahoo: Leading Rajasthan Police with Vision
The Journey Begins
"The strength of a police force lies not only in enforcing the law but in...