ప్రమాదం అంచున ప్రయాణం
Posted 2026-07-20 10:23:55
0
29
మనూర్ మండలం
మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది.
ఒక వైపు సాగునిటీ బావి మరోవైపు వాగు. వర్షం పడితే ఇంకా అంతే ప్రయాణం చేసే వరకి ఇక్కట్లు తప్పడం లేదు.సంవత్సరం క్రితం ఒకరు బైక్ పైనుంచి పడి మారనించిన కూడ శాశ్వత పరిస్కారం చూపడం లేరు అధికారులు.అధికారులు నామాత్రంగా వస్తున్నారు చూస్తున్నారు తప్ప శాశ్వత పరిస్కారం చూపుడం లేరు అని గ్రామస్తులు ఆవేదన వ్యకతం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
National Anti corruption and crime bureau ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నియామకం.
తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice...
Digital Shields: Arunachal Overhauls ILP with QR-Codes
In a landmark move to bolster state security and preserve indigenous rights, the Arunachal...
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు సుమలతను ప్రేమ వ్యవహారంలో స్వామి అనే...
Shashank Goel, IAS: Driving Excellence in Public Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and commitment...
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...