అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
Posted 2026-04-14 05:37:32
0
198
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని
తెలంగాణ రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను నా సొంతంగా డొనేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు .
అంబేద్కర్ గారు దళితులకు ఒక గొప్ప స్ఫూర్తి. దళితుల హక్కుల కోసం ఆయన ఎంతో కష్టపడి, వాటిని రాజ్యాంగంలో ప్రతిబింబించేలా పనిచేశారని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Accelerates Urban Development and Smart Cities
Maharashtra is accelerating urban development through Smart City initiatives, modern...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
Meghalaya Boosts Employment and Entrepreneurship Growth
Meghalaya continues to promote employment and entrepreneurship through skill development, startup...
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About?
While the Constitution (Part II) talks about who is a...
Kolkata: Cracks appear on walls after explosion in apartment at Titagarh near Kolkata, probe underway
Kolkata:Part of a wall collapsed after explosion in a flat in Titagarh near Kolkata on Monday...