మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.

0
88

మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి, బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, ఈనెల 30న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేసిన పక్షంలో రూ. 10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 146
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని...
By John Baji 2026-01-11 06:23:27 0 162
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 99
Bharat Aawaz
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టం
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్‌కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం...
By Bharat Aawaz 2025-08-06 05:15:02 0 792
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com