మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్

0
150

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది,వేసవి కాలం ప్రారంభంలో ఇదివరకు ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మేయర్ తక్షణమే స్పందించి అగ్ని మాపక సిబ్బందితో మంటలనుఅడుపులోకి తీసుకురావటం జరిగింది.యుద్ధ ప్రాతిపదికన గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి బోర్వెల్ మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పర్యటనలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద ,స్థానిక కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 220
Andhra Pradesh
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు...
By Pagadala Venkateswar 2026-01-06 06:43:25 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com