భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Posted 2026-04-11 06:28:07
0
108
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్
అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇల్లు, వీధిని తనిఖీ చేశారు. అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు పత్రాలు లేని వాహనాలపై పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి
గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల...
మినీ అంగన్వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్రచురణార్థం 18-12-2025
ప్రజాస్వామ్య పాలనకు...