సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

0
155

సూర్యాపేట జిల్లా 

 

 

కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

 

హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైన ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు.

 

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు.

 

ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 

డ్రైవర్ నిద్ర పోవటం వలన ప్రమాదం జరిగింది అంటున్న ప్రయాణికులు.

 

ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి బస్సు దిగిన ప్రయాణికులు...

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 125
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 37
Andhra Pradesh
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు...
By Pagadala Venkateswar 2026-05-19 13:02:41 0 32
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com