మదనపల్లి: వేధింపుల కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు.

0
109

మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం భర్తతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కొత్తయిండ్లు, రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.

Search
Categories
Read More
Ladakh
Tourism Development and Sustainable Eco-Tourism Plans
Ladakh is actively promoting tourism development while emphasizing sustainable eco-tourism...
By Fathima Safa 2026-06-24 09:53:29 0 106
Andhra Pradesh
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి !!
కర్నూలు :కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐర్ - సర్) ఓటర్ల మ్యాపింగ్...
By Hari Krishna 2025-12-14 06:31:07 0 284
Andhra Pradesh
పిఎం సూర్య ఘర్ లక్ష్యాలు సాధించాలి.
గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని...
By John Baji 2026-01-21 13:34:22 0 232
Andhra Pradesh
రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు.
  రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు...
By Pagadala Venkateswar 2026-06-03 11:29:11 0 68
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్  గారికి జన్మదిన...
By Sadaq Sadaq 2026-05-01 09:14:22 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com