మదనపల్లి: వేధింపుల కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు.

0
108

మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం భర్తతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కొత్తయిండ్లు, రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పులి కల్లు లో శ్రీరామ నవమి సంబరాలు
మదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరసగా...
By Mobbu Venkatramana 2026-03-28 16:47:53 0 360
Telangana
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు
రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు...
By Ponnala Srinivasrao 2026-03-17 12:04:21 0 248
Telangana
తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా...
By Prashanth Goindla 2026-02-16 05:50:34 0 462
Ladakh
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
By Lokeshwari Panthadi 2026-07-02 05:18:40 0 45
Telangana
Voter survey
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం   తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ...
By G k Nookala 2026-06-25 07:10:53 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com