మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ప్రారంభించిన SP.

0
93

మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన 'జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్'ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక స్టేషన్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్లిష్టమైన ఆస్తిపాస్తి నేరాలు, చోరీ కేసులను వేగంగా ఛేదించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బాధితులకు త్వరగా న్యాయం అందించాలని, నేరస్తులను పట్టుకుని ప్రజల సొత్తును రక్షించాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)   చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:00:17 0 148
Telangana
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు. కీలక ప్రకటన చేసిన...
By Sidhu Maroju 2025-06-15 08:04:15 0 1K
Telangana
కొంపల్లి లో కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూమ్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మరియు నటి శ్రీ లీల
ఈ షోరూం  ప్రపంచ శ్రేణి వాతావరణంలో విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఈ...
By Sidhu Maroju 2025-06-20 14:21:21 0 1K
Andhra Pradesh
APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హాల్ టికెట్ చూపించి ఉచితంగా...
By Pagadala Venkateswar 2026-03-06 03:51:09 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com