ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.
Posted 2026-06-27 05:53:29
0
49
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు చిన్నరమణా రెడ్డి(55) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రైతు పరిస్థితి విషమంగా మారింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు !!
కర్నూలు : కర్నూలు జిల్లా :* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ - వాష్ అండ్...
అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
బడుగు,...
Cyber Safety: Goa Police Fights Online Fraud
Cyber Crime Cell of Goa Police works 24x7 to stop online fraud. They track fake rental scams, UPI...
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...