పుంగనూరు :బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరులో రిలే నిరాహార దీక్ష

0
112

బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరులో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల్లో మద్దతు కూడగట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మద్దతును సమీకరించేందుకు ఈ దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే
పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన...
By Kothuru Murali 2026-02-13 06:11:48 0 155
Andhra Pradesh
ఇంటర్ సప్లిమెంట్ టైం టేబుల్ మే 2026
📚 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ – మే 2026   ✅ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్...
By Rajini Kumari 2026-04-17 16:04:58 0 109
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 385
Manipur
Landslides and Floods Cause Major Disruptions in Manipu
Landslides and Floods Cause Major Disruptions in Manipur - Relentless rainfall in Manipur has led...
By Bharat Aawaz 2025-07-17 07:13:52 0 1K
Andhra Pradesh
వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు.
  వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:08:21 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com