ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ

0
351

విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో ప్రజల సేవల కోసం అధికారులతో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత. సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా బుద్ధులు. నేర్పించి ప్రయోజకులిని చేశారు. బాల్యం నుండి 10వ తరగతి చదువుకుని తన తల్లి తండ్రులు స్థాపించిన స్కూల్లో 2009లో 543 మార్కులు సాధించి రికార్డు బద్దలు కొట్టింది. తర్వాత పులి వెందులలో గల ఇ డుపాల పాయ నందు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 6 సంవత్సరాలు చదివి పట్ట బద్రు రాలైనది. అనంతరం చెన్నై లో ఒక కోచింగ్ సెంటర్ కు వెళ్లి. తర్ఫీదు పొంది ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ పరీక్ష వ్రాసిన ది. అలా నాలుగు మార్లు పరీక్ష వ్రాసి విపలమైనది . అన్య వార కార ణాలు వలన తండ్రి సుబ్బ రామప్ప గారు మరణించారు. నాన్న ఇక లేరు అని శోకం తో . తల్లి సుజాత గారు ప్రోచాహం తో మళ్ళీ కోచింగ్ కు వెళ్లి. పట్టు విడవకుండా చదివి 2020 లో ఐదో సా రీ ఐఏఎస్. ఐ ఎఫ్ ఎస్ పరీక్షకు సన్నదమైనది . పరీక్ష పలి తాల లో ఇండియా లో నే 2వ ర్యాంక్ సాధించి 2021 లో ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్ గా గుర్తింపు పొంది మార్క పురం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ గా 2022 వరకు పని చేసారు చేసినది తర్వాత 2022 నుంచి 2025 వరకు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసి 2026 జనవరి 12 న వి శాఖ పట్నం జిల్లాకు బదిలీ పై వచ్చి ఉత్తరాంధ్ర లో ఒక బాగ మైనా సముద్ర తీరాన ఆ నుకొని వున్నా విశాఖ లో ఇటు ప్రజలు మన్నలను. అధికారుల మన్నన ల ను పొందు తూ ఉన్నది. ఇలాంటి ఐఏఎస్ అధికారిణి లు వుంటే జిల్లా అభి వృద్ధి జరుగు తుంది అని ప్రజలు  అనుకుంటున్నారు

Search
Categories
Read More
Telangana
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...
By Krishna Balina 2026-01-18 04:45:43 0 444
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 161
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 163
Telangana
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే  తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
By Gujile Ramu 2026-05-17 03:40:04 0 47
Andhra Pradesh
నవులూరు గ్రామంలో స్మశాన వాటికలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు
*నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*   *స్మశాన...
By Rajini Kumari 2026-01-10 13:22:59 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com