ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ

0
317

విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో ప్రజల సేవల కోసం అధికారులతో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత. సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా బుద్ధులు. నేర్పించి ప్రయోజకులిని చేశారు. బాల్యం నుండి 10వ తరగతి చదువుకుని తన తల్లి తండ్రులు స్థాపించిన స్కూల్లో 2009లో 543 మార్కులు సాధించి రికార్డు బద్దలు కొట్టింది. తర్వాత పులి వెందులలో గల ఇ డుపాల పాయ నందు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 6 సంవత్సరాలు చదివి పట్ట బద్రు రాలైనది. అనంతరం చెన్నై లో ఒక కోచింగ్ సెంటర్ కు వెళ్లి. తర్ఫీదు పొంది ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ పరీక్ష వ్రాసిన ది. అలా నాలుగు మార్లు పరీక్ష వ్రాసి విపలమైనది . అన్య వార కార ణాలు వలన తండ్రి సుబ్బ రామప్ప గారు మరణించారు. నాన్న ఇక లేరు అని శోకం తో . తల్లి సుజాత గారు ప్రోచాహం తో మళ్ళీ కోచింగ్ కు వెళ్లి. పట్టు విడవకుండా చదివి 2020 లో ఐదో సా రీ ఐఏఎస్. ఐ ఎఫ్ ఎస్ పరీక్షకు సన్నదమైనది . పరీక్ష పలి తాల లో ఇండియా లో నే 2వ ర్యాంక్ సాధించి 2021 లో ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్ గా గుర్తింపు పొంది మార్క పురం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ గా 2022 వరకు పని చేసారు చేసినది తర్వాత 2022 నుంచి 2025 వరకు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసి 2026 జనవరి 12 న వి శాఖ పట్నం జిల్లాకు బదిలీ పై వచ్చి ఉత్తరాంధ్ర లో ఒక బాగ మైనా సముద్ర తీరాన ఆ నుకొని వున్నా విశాఖ లో ఇటు ప్రజలు మన్నలను. అధికారుల మన్నన ల ను పొందు తూ ఉన్నది. ఇలాంటి ఐఏఎస్ అధికారిణి లు వుంటే జిల్లా అభి వృద్ధి జరుగు తుంది అని ప్రజలు  అనుకుంటున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్...
By mahaboob basha 2025-05-30 10:06:50 0 2K
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు !!
కర్నూలు : కర్నూలు జిల్లా :* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌...
By Hari Krishna 2025-12-22 13:48:04 0 161
Telangana
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతకాన్నిఅవిస్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.
మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా...
By Gangaram Rangagowni 2026-01-26 04:31:06 0 251
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com