పుంగనూరు నియోజకవర్గం : ఈతకు వెళ్లి మృతి

0
94

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి (37) మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. చౌడేపల్లి ఎస్సై సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు, తాళ్లు మరియు పాతాళ భైరవిని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీసి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లోకేష్ రెడ్డి, ప్రకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ
కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం! మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో...
By Boya Dasthagiri 2026-04-22 09:44:48 0 115
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 165
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
By Avunoori Mahesh 2026-04-09 04:38:47 0 195
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com