పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య

0
202

మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో PETA-TS డైరీని ఆవిష్కరించిన మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్య, డీసీబీ ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి , బెల్లంపల్లి MEO శ్రీ పోచయ్య,ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ యాకూబ్ , నాయకులు సంతోష్ కుమార్ , శ్రీనివాస్ రెడ్డి , బోయిన్ శ్రీను గారు పాల్గొన్నారు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేణి రాజయ్య,మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శీను,మంచిర్యాల జిల్లా కోశాధికారి విజయ్ చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్...
By Benguluri Madhubabu 2026-04-06 12:07:30 0 228
Telangana
వీధి కార్మికుడు వేషంలో మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*Ghmc కౌన్సిల్ సమావేశాల్లో వీధి లంతరు, monsoon ఎమర్జెన్సీ టీం కార్మికుడి వేషాధారణలో నిరసన వ్యక్తం...
By Vadla Egonda 2025-06-07 04:25:55 0 2K
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
చీరాల  లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్...
By Vadlamudi NagaVenkat 2026-04-05 08:07:32 0 199
Andhra Pradesh
కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Hari Krishna 2025-12-13 10:48:54 0 272
Telangana
తెలంగాణ ఉద్యమకారుడా చలో హైదరాబాద్
  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి    18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల...
By Nookapangu Manikanta 2026-04-17 11:56:30 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com