మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|

0
220

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు డివిజన్-190 తుర్కపల్లి పరిధిలోని ముక్తిధామం హిందూ స్మశానవాటికను సందర్శించారు.

జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రూ.1.90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు, వాటర్ లైన్ ఏర్పాటు, దహన వేదికలు, ధ్యాన మందిరం, అస్తికల గది, కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్ సౌకర్యాలు తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు.

పనుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్రంగా చర్చించిన ఆయన, బాత్‌రూమ్ సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మిగిలిన పనులన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీసీ భోగేశ్వరులు, డీఈ ప్రశాంతి, ఏఈ రవళి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, స్మశానవాటిక కమిటీ సభ్యులు జి. ఆనంద్ రెడ్డి, రామ్‌చందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శంకర్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, ఆనంద్, రమేష్, సందీప్, దేవ్స్, కొండల్ రెడ్డి, బబ్లు, వెంకటేష్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
By Avunoori Mahesh 2026-05-09 05:54:22 0 214
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
By Kothuru Murali 2026-02-26 12:38:22 0 131
Andhra Pradesh
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు...
By Benguluri Madhubabu 2026-04-19 11:55:48 0 239
Business & Finance
AMC Makes ₹1 Crore Insurance Mandatory for Billboards
The Ahmedabad Municipal Corporation (AMC) has mandated ₹1 crore insurance coverage for all...
By Navya Sree 2026-06-29 07:59:30 0 73
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-06-19 17:45:48 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com