మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.

0
33

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి పంచాయతీ బోడుమల్లిదిన్నెలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకలను ప్రారంభించారు. పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేస్తోందని, మదనపల్లె నియోజకవర్గంలో ₹30 కోట్ల వ్యయంతో 2 వేల ఇళ్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపా

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 183
Andhra Pradesh
మార్కెట్ డైరెక్టర్ రెడ్డప్ప జన్మదిన వేడుకల్లో ప్రముఖుల సందడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-02 03:17:58 0 91
Telangana
నిజామాబాద్: జిల్లాలో డ్రాంకెండ్రైవ్ కేసులు
నిజామాబాద్ పోలీస్ కామిషనార్ పరిధిలో  వరలో 471 డ్రాంక్ అండ్ డైవ్ కేసులు నమొదైనట్లు పోలీస్...
By Sadaq Sadaq 2026-03-29 16:31:14 0 94
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com