మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.

0
45

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి పంచాయతీ బోడుమల్లిదిన్నెలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకలను ప్రారంభించారు. పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేస్తోందని, మదనపల్లె నియోజకవర్గంలో ₹30 కోట్ల వ్యయంతో 2 వేల ఇళ్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపా

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు
*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*    *మంగళగిరి:*...
By Rajini Kumari 2026-01-10 13:20:24 0 120
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 218
Andhra Pradesh
గుంటూరు యువత జాగర్త
గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:44:28 0 192
Andhra Pradesh
రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే!! కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్ ...
By Hari Krishna 2025-12-23 13:55:36 0 148
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com