మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.

0
160

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి పంచాయతీ బోడుమల్లిదిన్నెలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకలను ప్రారంభించారు. పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేస్తోందని, మదనపల్లె నియోజకవర్గంలో ₹30 కోట్ల వ్యయంతో 2 వేల ఇళ్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపా

Search
Categories
Read More
SURAKSHA
Madhya Pradesh Police Set Up Women’s Safety Help Desks
To prioritize the safety and empowerment of women, the Madhya Pradesh Police have established...
By Lokeshwari Panthadi 2026-07-04 06:36:52 0 61
Andhra Pradesh
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-04 11:45:23 0 153
SURAKSHA
తెలంగాణ పోలీసులు నేడు: విధి దాటి మానవ సేవ
Description: తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో...
By Kalaga Sailaja 2026-07-06 04:49:37 0 35
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:46 0 294
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా: ఆర్ సి వై
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం,...
By Kothuru Murali 2026-06-13 15:58:11 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com