ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

0
252

బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారని హెల్మెట్ నే ప్రాణానికి రక్షణ కవచమని ప్రజలు తెలుసుకోలేక పోతున్నారని వారు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ముందు వారికి ఒక కుటుంబం ఉందని ఆలోచించాలని నష్టం జరిగిపోతే కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాలని మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని వారు కోరారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మైన డ్రైవర్ని ప్రోత్సహించేది లేదని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
By Mobbu Venkatramana 2026-03-04 08:58:02 0 278
Andhra Pradesh
నిర్మల సీతారామన్ గారిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్...
By Rajini Kumari 2025-12-26 05:51:46 0 237
Telangana
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
By Ponnala Srinivasrao 2026-05-15 02:57:07 0 102
Andhra Pradesh
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర...
By Chennaiah Kati 2026-07-12 13:50:03 0 73
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com