ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సేవా పరమో ధర్మ ఫౌండేషన్ ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించే ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్వాల్ సిఐ ప్రశాంత్ రిబ్బన్ కట్టింగ్ చేసి చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రతలో ప్రజలకు తాగునీరు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సేవా పరమో ధర్మ ఫౌండేషన్ చేపట్టిన ఈ చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. వేసవి కాలంలో దాహార్తిని తీర్చే ఈ కార్యక్రమం స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
#sidhumaroju
Alwal
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy