అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు

0
111

.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం సాయంత్రం 7 గంటలకు వీ.ఓ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి, ఎస్.హెచ్.జి స్థాయిలో ఇళ్ల ముందు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీ.ఓ.ఎ మహమ్మద్ అలీ, పి. తులసి సంఘ, ఓ.బి పల్లవి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ స్థాయిలో తమ సంతోషాన్ని చాటుకున్నారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 124
Andhra Pradesh
గోదావరి వరదలు… ప్రకృతి తప్పా?
ప్రతి ఏడాది గోదావరి వరదలు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇళ్లు...
By Babitha Babitha 2026-05-20 12:44:10 0 54
Andhra Pradesh
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
  పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన 01-05-2026 Fri 21:57...
By Pagadala Venkateswar 2026-05-02 04:12:56 0 58
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక...
By Avunoori Mahesh 2026-04-11 07:05:33 0 158
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలంలో గత నాలుగు...
By Chennaiah Kati 2026-02-27 13:52:34 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com