ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు

0
166

అందరికీ నమస్కారం.

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా...

 

నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.

 

ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొననున్నారు.

 

ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రార్థన.

 

గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి.

 

Search
Categories
Read More
Telangana
"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్...
By Sidhu Maroju 2026-03-25 07:37:20 0 161
SURAKSHA
Harsh Gupta: Transforming Governance Through Visionary Leadership
A distinguished 1992-batch IAS officer of the Karnataka Cadre, known for his leadership in...
By Lokeshwari Panthadi 2026-07-24 10:59:19 0 14
Telangana
Breaking News!!!! Hydra works near hitech city
Breaking News!!!! Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar....
By Terli Ashok 2026-05-08 08:52:56 0 429
Business & Finance
Haryana Boosts MSMEs Through E-Commerce Partnership
Haryana Chief Minister Nayab Singh Saini met Flipkart Group CEO Kalyan Krishnamurthy to discuss...
By Navya Sree 2026-06-30 05:55:32 0 35
Andhra Pradesh
పుంగనూరు: అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు: ఆర్టీసీ ఈడీ
కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి,...
By Kothuru Murali 2026-04-18 09:28:32 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com