ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు

0
153

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం పొందిందని టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేందర్ నాయుడు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా టపాసులు పేరుస్తూ దీపాలు వెలిగించి మిఠాయిలు పంచి పండుగ వాతావరణం లో ప్రజలతో కలిసి ఆనందం పంచుకున్నారు అమరావతి కోసం నిరంతరం పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గొంతుకుగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువత ఆశయాలకు ప్రత్యేకగా నిలిచిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని పరిశ్రమలో పెట్టుబడులు రాష్ట్రానికి అకర్షితమవుతాయని తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి చట్టబద్ధతకు హర్షం వ్యక్తం చేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ ఐదు జిల్లాలు 23 మండలాలు 121 గ్రామాల గుండా వెళ్లానున్నది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. జిల్లాల...
By KOTESWARARAO KVSR 2025-12-23 03:14:54 0 250
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 165
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 234
Telangana
ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం...
By Krishna Balina 2026-02-03 08:57:44 0 172
Andhra Pradesh
నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు...
By Patan Khuddus 2026-05-06 11:40:29 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com