పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.

0
52

మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరుల ఫోటోలను ముద్రించి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ నెల 8, 9 తేదీల్లో మదనపల్లెలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వివాహ వేడుకలు జరగనున్నాయి. పార్టీపై తనకున్న అభిమానంతోనే ఈ విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. సీఎం, మంత్రులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి టీజీ భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ లో డీఐజీ :
కర్నూలు : కర్నూలు జిల్లా...మంత్రి టీజీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ...
By Hari Krishna 2026-01-03 14:23:51 0 157
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు...
By Kothuru Murali 2026-03-07 12:43:37 0 86
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తలను సన్మానించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
కర్నూలు : కోడుమూరు :  టీడీపీ  పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు...
By Hari Krishna 2025-12-31 11:12:58 0 153
Andhra Pradesh
విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ డే’ వేడుకలు
చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం...
By Vadlamudi NagaVenkat 2026-03-14 02:41:39 0 602
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com