రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.

0
128

మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. డీటీవో అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు వాహనాలను సోమవారం తనిఖీ చేస్తుండగా తాను జిల్లా రిపోర్టర్నని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ కేసు వేసుకోండి. మేము చూసుకుంటాం' అని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Education
Climate Literacy Becomes Mandatory Across G7 Public School Systems
Following a joint treaty signed earlier this month, G7 nations have officially integrated...
By Dunna Jessicaruth 2026-05-20 06:13:35 0 29
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*   సీఎం చంద్ర‌బాబు జీవిత‌మే ఒక...
By Rajini Kumari 2025-12-30 12:29:18 0 146
Andhra Pradesh
కొత్త ఏడాదికి 50 వేల లక్షల కోట్ల పింఛన్లపై ఖర్చు గొల్లపూడి మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు
ఎక్కడా లేనివిధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు    కొత్త ఏడాదికి ఒకరోజు...
By Rajini Kumari 2025-12-31 10:37:26 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com