ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు

0
145

_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_ 

 

*_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*

 

_*రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫీ ఆగడాలు.....*_

 

_నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసిన గ్రామస్తులు....._

 

_మొత్తం ఏడు ట్రాక్టర్లను అడ్డుకొనగా ఒక ట్రాక్టర్ తప్పించిన ఇసుక మాఫియా....._

 

_అంబారుపేట గ్రామంలో అమ్మ వారి తిరుణాల సందర్భంగా ఈ ఐదు రోజులు ఇసుక ట్రాక్టర్లను ఆపమని కోరిన గ్రామస్తులు....._

 

_అయినా సరే ఇసుక ట్రాక్టర్లను ఆపకుండా కనీసం ఇసుక ట్రాక్టర్ కు పైకప్పు లేకుండా అదే విధంగా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పెద్దగా పాటలు పెట్టుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా నడుపుతున్నారని వాపోయిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ లను అపినందుకు ఎంతో దురుసుగా ఆడవారు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారన తెలిపిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో డంపు చేసి రాత్రికి రాత్రి లారీల ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు....._

 

_102 కి కాల్ చేసి పొలీసు లకు సమాచారం అందించిన గ్రామస్తులు....._

 

_గ్రామస్తులు అడ్డుకున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన నందిగామ వన్ ఎస్సై సూర్య వంశీ....._

 

_మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్......_

 

_నువ్వు ఫోటోలు, వీడియోలు తీయడానికి నీకు ఏం హక్కు ఉంది, నువ్వు ఎవ్వరివి అంటూ దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్....._

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-05 13:17:22 0 150
Andhra Pradesh
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4...
By Mobbu Venkatramana 2026-03-31 15:59:59 0 203
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-04-15 07:31:06 0 78
Andhra Pradesh
మదనపల్లె: పెళ్లికి వస్తుండగా ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు.
తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ధనుష్(22)...
By Pagadala Venkateswar 2026-03-06 07:49:14 0 112
Andhra Pradesh
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
By Boiena Rajesh 2026-02-28 11:17:06 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com