ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు

0
170

_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_ 

 

*_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*

 

_*రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫీ ఆగడాలు.....*_

 

_నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసిన గ్రామస్తులు....._

 

_మొత్తం ఏడు ట్రాక్టర్లను అడ్డుకొనగా ఒక ట్రాక్టర్ తప్పించిన ఇసుక మాఫియా....._

 

_అంబారుపేట గ్రామంలో అమ్మ వారి తిరుణాల సందర్భంగా ఈ ఐదు రోజులు ఇసుక ట్రాక్టర్లను ఆపమని కోరిన గ్రామస్తులు....._

 

_అయినా సరే ఇసుక ట్రాక్టర్లను ఆపకుండా కనీసం ఇసుక ట్రాక్టర్ కు పైకప్పు లేకుండా అదే విధంగా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పెద్దగా పాటలు పెట్టుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా నడుపుతున్నారని వాపోయిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ లను అపినందుకు ఎంతో దురుసుగా ఆడవారు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారన తెలిపిన గ్రామస్తులు....._

 

_ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో డంపు చేసి రాత్రికి రాత్రి లారీల ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు....._

 

_102 కి కాల్ చేసి పొలీసు లకు సమాచారం అందించిన గ్రామస్తులు....._

 

_గ్రామస్తులు అడ్డుకున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన నందిగామ వన్ ఎస్సై సూర్య వంశీ....._

 

_మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్......_

 

_నువ్వు ఫోటోలు, వీడియోలు తీయడానికి నీకు ఏం హక్కు ఉంది, నువ్వు ఎవ్వరివి అంటూ దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్....._

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు
విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి...
By Boiena Rajesh 2026-02-25 14:39:53 0 276
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డ్కు తాళం వేసిన రైతులు
శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన...
By Kothuru Murali 2026-05-31 16:27:36 0 102
Andhra Pradesh
బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల...
By Boya Dasthagiri 2026-04-12 07:40:51 0 153
Business & Finance
Haryana Boosts MSMEs Through E-Commerce Partnership
Haryana Chief Minister Nayab Singh Saini met Flipkart Group CEO Kalyan Krishnamurthy to discuss...
By Navya Sree 2026-06-30 05:55:32 0 33
Telangana
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-27 11:21:11 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com