పుంగనూరు మార్కెట్ యార్డ్కు తాళం వేసిన రైతులు

0
51

శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన రైతు వెంకటరమణ (28) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాక్టర్ అడ్డుగా ఉందని లారీ డ్రైవర్లు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో ఆదివారం రైతులు మార్కెట్ యాడ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. రైతులపై జరిగిన దాడిని వారు ఖండించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
రేవంత్ రెడ్డి హయాంలో బీహార్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు
కేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది...
By Krishna Balina 2026-05-06 09:01:13 0 108
Education
TG :- DOST | దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
DOST | రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల...
By Avunoori Mahesh 2026-04-13 14:40:18 0 173
Telangana
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనo
ఈరోజు. మహిళ బిల్లుకు వ్యాతిరేకంగా నీలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ డిష్టిబొమ్మ దహనం చేయయం జరిగింది....
By Sadaq Sadaq 2026-04-19 13:20:01 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com