మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.

0
111

మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం స్పందించారు. స్థానిక నీరుగట్టువారిపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. అమాయక బాలిక మృతి రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
"కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|
హైదరాబాద్‌ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు...
By Sidhu Maroju 2026-05-02 08:48:37 0 174
Andhra Pradesh
ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..
రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న...
By John Baji 2025-12-31 09:06:24 0 142
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 130
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఒడిస్సా యువకుడు అనుమానాస్పద మృతి.
నిమ్మనపల్లె మండలం పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో కోళ్ల ఫారాలకు కాపలాగా పనిచేస్తున్న ఒడిస్సా...
By Pagadala Venkateswar 2026-02-16 05:04:54 0 133
Andhra Pradesh
పాఠశాల స్థాయిలో నైపుణ్య పోటీలు* స్థానిక ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్
జూలకల్లు విలేజ్ గూడూరు మండలం కర్నూల్ డిస్టిక్ సమగ్ర శిక్ష ఆదేశానుసారం పాఠశాల ఒకేషనల్ విద్య...
By mahaboob basha 2025-11-04 11:27:21 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com