విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
83

గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు 

 

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా 

 

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టిడిపి శ్రేణులు

 

పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి, సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమ 

 

కామెంట్స్: 

 

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ

 

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్

 

సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీడీపీ 

 

సాగునీటి ప్రాజెక్టులకు అన్న ఎన్టీఆర్ బీజం వేస్తే వాటిని సీఏం చంద్రబాబు పూర్తి చేస్తున్నారు

 

అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు

 

యువగళం పాదయాత్రతో వైసీపీ అరాచక పాలనపై గళమెత్తి కూటమిని అధికారంలోకి లోకేష్ తెచ్చారు

 

44 ఏళ్లుగా అధికారమైన, ప్రతిపక్షమైన టీడీపీ ప్రజల పక్షాన నిలబడింది

Search
Categories
Read More
Telangana
బిజెపి అభ్యర్థి తో...బిఆర్ఎస్ కు ఓటువేయమంటున్న మాజీ మంత్రి
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ ఆవాజ్): మండల కేంద్రంలో స్థానికల ఎన్నికల ప్రచార...
By Bittu Bittu 2025-12-14 14:58:17 0 302
Andhra Pradesh
మొబైల్ ఫోన్స్ కొనేవారికి షాక్ !!!
వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు AI...
By SivaNagendra Annapareddy 2025-12-17 05:46:33 0 184
Andhra Pradesh
చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు
పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ...
By Kothuru Murali 2026-01-07 13:06:20 0 119
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 09-03-2026   ప్రచురణార్ధం   భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు  ...
By Rajini Kumari 2026-03-10 08:36:40 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com