కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!

0
53

ఆస్తిని  లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్ గ్రామానికి చెందిన ఈదులకంటీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె మిల్లుకు వెళ్తున్న తన పెద్ద కొడుకు సాంబశివరెడ్డి ట్రాక్టర్ కు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, అధికారులు శ్రద్ధ చూపి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధులను కోరారు 

Search
Categories
Read More
Telangana
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
By Sidhu Maroju 2026-05-05 11:38:53 0 155
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర లిఖించబడుతుంది. మీదొక కథ అయినా,...
By Bharat Aawaz 2025-07-08 18:37:46 0 1K
Andhra Pradesh
CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి...
By Rajini Kumari 2025-12-26 09:47:44 0 293
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com