విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
82

గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు 

 

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా 

 

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టిడిపి శ్రేణులు

 

పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి, సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమ 

 

కామెంట్స్: 

 

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ

 

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్

 

సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీడీపీ 

 

సాగునీటి ప్రాజెక్టులకు అన్న ఎన్టీఆర్ బీజం వేస్తే వాటిని సీఏం చంద్రబాబు పూర్తి చేస్తున్నారు

 

అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు

 

యువగళం పాదయాత్రతో వైసీపీ అరాచక పాలనపై గళమెత్తి కూటమిని అధికారంలోకి లోకేష్ తెచ్చారు

 

44 ఏళ్లుగా అధికారమైన, ప్రతిపక్షమైన టీడీపీ ప్రజల పక్షాన నిలబడింది

Search
Categories
Read More
Andhra Pradesh
రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ఉల్లి పంట సాగు చేసి పండించిన రైతు కు కన్నీరే మిగిలింది. ఇది మన గూడూరులో చోటు చేసుకుంది
భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి . గత...
By mahaboob basha 2025-08-15 00:56:15 0 629
Andhra Pradesh
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా... కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి...
By Hari Krishna 2026-01-01 16:08:27 0 168
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 93
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com