కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ

0
216

కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ 

 

సూర్యమోహన్ 

 

మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ

 

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

 

భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:

 

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా టీడీపీ జెండా ఎగురవేసినారు.ఈ వేడుకను టీడీపీ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బుడ్డోల్ల శ్రీనివాస్ ,కార్యకర్తలు కలిసి జెండాను ఆవిష్కరించిన తర్వాత బుడ్డోల్ల శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పారు టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కేవలం పేద ప్రజలకోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు అని నేడు తెలంగాణలో కూడ పేద ప్రజలకు న్యాయం జరుగలి అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండే 

​ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ బుడ్డోల్ల మల్లేశ్వరి, మద్దూర్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుడ్డొల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జోగు హనుమంతు, మాజీ వార్డ్ మెంబర్ వంచర్ల కిష్టప్ప పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు వెంకటయ్య, బీములు, నర్సప్ప, హనుమంతు, నర్సింలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ - జై తెలుగుదేశం - జై ఎన్టీఆర్" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మద్దూరు పురవీధుల్లో మారుమోగాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు సిటీ : పాణ్యం కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్...
By Hari Krishna 2026-01-26 08:40:02 0 387
Andhra Pradesh
ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు...
By Benguluri Madhubabu 2026-03-15 08:36:01 0 173
Telangana
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.* జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
By CM_ Krishna 2026-01-14 17:47:12 0 329
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com