పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
Posted 2026-01-25 12:02:46
0
180
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు సంచరించింది. అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి వచ్చిన ఏనుగు మామిడి, అరటి, అలసంద, జొన్న పంటలను ధ్వంసం చేసింది. అటవీ సిబ్బంది వెంబడించడంతో ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం
మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది.
ఒక...
Airport City Project Boosts Bengaluru Investment
Prestige Group is advancing its ₹1,800-crore integrated Airport City project in Bengaluru. The...
నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!
నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!
భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు...
Vaikom Vadakkenada Girls' School Embraces Co-Education, Announces Name Change
Kerala's historic Vaikom Vadakkenada Girls' School is making a significant shift by transitioning...