“28 రోజుల ట్రాప్కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
Posted 2026-03-30 00:25:07
0
223
“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్లతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించబోతోంది.
పార్లమెంట్లో ఈ సమస్యను ప్రముఖ నాయకుడు రాఘవ్ చడ్డా ప్రస్తావించడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల రీచార్జ్ ప్లాన్లు అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు 28 రోజుల ప్లాన్ల వల్ల ప్రతి సంవత్సరం వినియోగదారులు అదనంగా ఒక నెల రీచార్జ్ చేయాల్సి వచ్చేది.దీంతో చాలా మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుతో కోట్లాది మొబైల్ యూజర్లకు లాభం చేకూరనుంది.
మీ అభిప్రాయం ఏమిటి?ఈ నిర్ణయం సరైనదా కాదా కామెంట్లో తెలపండి.”
@Reporter SIVAJI
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Tridev the Elephant Rewilded in Madhya Pradesh
Madhya Pradesh has ended the practice of keeping elephants in captivity following a High Court...
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*
...
మాల యాదవులను చంపిన చర్యలు వ్యతిరేకిస్తున్న డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
ప్రెస్ నోట్
మాల. యాదవులను చంపిన నీరుకొండలో టీడీపీ వ్యవస్థాపకులు. మాజీ సీఎం ఎన్టీఆర్...