శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు

0
246

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పుండరీకుకు శనివారం వినతి పత్రం అందజేశారు.

ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. కిషోర్ కుమార్ వెల్లడించారు. వేతన సవరాలు కమిటీ ఏర్పాటుచేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమం !!!
కర్నూలు :  కర్నూలు నగరం లోని ఏ క్యాంప్‌  ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 09:02:35 0 174
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...
By Kothuru Murali 2026-03-16 06:53:48 0 118
Andhra Pradesh
ఆర్బీఐ లో ఉద్యోగాలు!!
కర్నూలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రేడ్-బి పోస్టుల...
By Hari Krishna 2025-12-23 04:25:49 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com